తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు 6 ఇనుప పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. బంగారు…
Browsing: జాతీయం
చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిట్ర్నింగ్ అధికారి…
సందేశ్ఖాలీ కేసు.. పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్నది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖాశర్మ…
ఆదివారం రాత్రి పొద్దుపోయేంతవరకు రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు సంవత్సరాలకు, ఐదు పంటలకు మాత్రమే ఉద్ధేశించిన కాంట్రాక్టు ఎంఎస్పి ప్రతిపాదనను…
అయోధ్యలో రామ మందిరం విగ్రహం ప్రాణప్రతిష్ఠ రోజు జనవరి 22 నుంచి కొత్త కాల చక్రం మొదలైందని తాను చెప్పినట్లు ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు.…
పశ్చిమ బెంగాల్లో సంచనం సృష్టించిన సందేశ్ఖాలీ కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. లోక్సభ…
మద్దతు ధరను చట్టబద్దం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు గత రాత్రి జరిపిన నాల్గవ విడత చర్చలు సానుకూలంగా…
కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ కుటుంబ పార్టీలు, అవినీతిమయం అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఆరోపించారు. న్యూఢిల్లీలో బిజెపి జాతీయ సమ్మేళనంలో ప్రసంగించిన అమిత్ షా…
రాజ్కోట్ వేదికగా జరిగిన మూడోవ టెస్ట్లో 434 పరుగుల భారీ తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. డబుల్ సెంచరీతో యశస్వి జైశ్వాల్ చేయగా.. బౌలింగ్తో రవీంద్ర…
ఈ పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించానని, అయితే ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెబుతూ తనకు రాజకీయాలు ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యమని ప్రధాని…