Browsing: జాతీయం

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శివసేన(యుబిటి), ఎన్‌సిపి దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం గడువును…

లోక్‌సభలో భద్రతా వైఫల్య ఘటనలో ఆరో వ్యక్తి, కీలక నిందితుడుగా భావిస్తున్న లలిత్‌  ఝాను పాటియాలా హౌస్ కోర్టు శుక్రవారంనాడు ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది.…

యావత్ దేశాన్ని కుదిపేసిన పార్లమెంట్‌లో పొగబాంబు ఘటనలో సూత్రధారి ఓ `ట్యూషన్ టీచర్’ అని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. అతను ఇప్పటివరకు పట్టుబడలేదు.  ఘటన జరిగిన వెంటనే…

శ్రీకృష్ణ జన్మభూమి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధుర లోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌లో సర్వే నిర్వహించడానికి అలహాబాద్ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హిందూ పక్షం…

పార్లమెంటులో బుధవారం చోటు చేసుకున్న చొరబాటు ఘటనపై గురువారం ఉభయసభల్లోనూ విపక్షాలు నిరసనకు దిగాయి. ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించాయి. పార్లమెంటు…

లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరుపుతామని స్పీకర్‌ ఓం బిర్లా ఎంపిలకు హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపిలు ఈ…

పార్లమెంట్ లోకి అగంతకుల చొరబాటు వ్యవహారం కేంద్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పార్లమెంటుపై దాడి జరిగి 22 ఏళ్లు కావస్తున్న సందర్భంగా మరోసారి ఆ స్ధాయిలో కాకపోయినా ఎంపీల్ని…

పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది. లోక్ సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు. సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు. ఈ గందరగోళంతో…

జార్ఖండ్‌కు చెందిన ఒక కాంగ్రెస్ ఎంపీ కుటుంబానికి చెందిన ఒడిశాలోని డిస్టిలరీలపై ఆదాయం పన్ను శాఖ దాడులు జరిపి దాదాపు రూ. 350 కోట్ల నగదు, మూడు…

రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి పేరును బిజెపి అధిష్టానం ఖ‌రారు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా భ‌జ‌న్ లాల్ శ‌ర్మ పేరును ఫైన‌ల్ చేసింది. బిజెపి శాస‌న‌స‌భ ప‌క్ష స‌మావేశంలో…