Browsing: జాతీయం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో 5 శాతం సీట్లు కేటాయిస్తూ అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి నుంచి…

ప్రపంచ స్థాయిలో వాతావరణ పరిరక్షణకు అన్ని దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాలని, గణనీయ రీతిలో కార్బన్ ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ …

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్‌ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్‌ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ…

తెలంగాణాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ పోలింగ్ తక్కువగా జరగడం, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో నిరాశాజనకంగా ఉండటంతో ఫలితాల పట్ల ఉత్కంఠత వ్యక్తం అవుతున్నది. అధికార పార్టీ…

కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను సర్వోన్నత న్యాయస్థానం మందలించింది. ప్రభుత్వ బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు…

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ( పీఎంజీకేఓవై) పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 81 కోట్ల మంది పేద ప్రజలకు 5…

ఉత్తరాఖండ్ లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడంతో అందులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు 17 రోజుల అనంతరం ఆ చీకటి సొరంగం నుండి క్షేమంగా బయటకు…

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ట్రైలర్ చూపించామని, ఈ ఎన్నికల్లో ఖేల్ ఖతమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు…

న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించేవారికి డబ్బు, భాష అడ్డంకి కారాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఆల్‌ ఇండియా జ్యుడీషియల్‌ సర్వీసెస్‌ను తీసుకురావాల్సిన అవసరముందని ఆమె…

ముంబయిపై దశాబ్దం కిందట జరిగిన ఉగ్రదాడిని తాను మర్చిపోలేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ లో నవంబర్ 26, 2008 ముంబయిలో…