తమ యాపిల్ ఫోన్లలో హ్యాకింగ్ యత్నాలకు సంబంధించిన అలర్ట్లు వచ్చాయంటూ విపక్షనేతలు చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు.…
Browsing: జాతీయం
మరాఠా కోటా ఉద్యమంతో మహారాష్ట్ర రగులుతున్నది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనకారులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులను దిగ్బంధించారు.…
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం “మేరా యువభారత్ ” “మై భారత్” పోర్టల్ను ప్రారంభించారు. 21వ శతాబ్దం జాతి పునర్నిర్మాణంలో ఈ వేదిక కీలక పాత్ర పోషించగలదని…
భారత దిగ్గజ వ్యాపార వేత్త, ఆసియాలోనే అత్యంత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ సారి ఏకంగా రూ.400…
ప్రపంచ కప్ 2023లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. వరుస విజయాలతో సెమీస్లో అడుగు పెట్టింది. లక్నో వేదికగా ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా పేసర్ల…
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి అయిన ఉమాభారతి తాను హిమాలయాలకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్రంలో కీలక నేత…
కేరళలోని ఎర్నాకుళంలో ఆదివారం ఉదయం వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఎర్నాకుళం-కొచ్చి జంట నగరాల సమీపంలోని కలమసేరిలో ఓ ప్రార్థనా మందిరం పేలుళ్లు వరుసగా జరిగాయి. ఉదయం…
ఇప్పటికే లోక్ సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కావాలని సమన్లు అందించగా, తాను తర్వాత వస్తానని చెప్పిన టిఎంసి ఎంపీ మహువా మొయిత్రా తాజాగా బిజినెస్మెన్…
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి మరోసారి ప్రాణహాని బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇమెయిల్ ద్వారా వచ్చిన హత్య బెదిరింపులు చర్చనీయాంశంగా…
కాంగ్రెస్ పార్టీని ఓ కాలం చెల్లిన ఫోన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆ పాత ఫోన్ను ప్రజలు 2014 లోనే దేశ ప్రజలు విసిరేశారని వ్యంగ్యాస్త్రాలు…