Browsing: జాతీయం

తనపై వచ్చిన ప్రశ్నకు నగదు ఆరోపణలకు సంబంధించి అక్టోబర్ 31న తమ ఎదుట హాజరుకావాలంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాను లోక్‌సభ ఎథిక్స్ కమిటీ గురువారం…

త్రిపుర గవర్నర్ గా తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం ఉదయం అగర్తలాలో  ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. త్రిపుర హైకోర్టు…

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య రామ మందిర నిర్మణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ప్రముఖులకు ఆహ్వానాలు…

ఇకపై విద్యార్ధుల సిలబస్‌ పుస్తకాల్లో ఇండియా పేరు స్థానంలో ఇకపై భారత్‌‌‌గా పిలవాలనే ఎన్‌సీఈఆర్‌టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జీ 20 సమావేశాల్లో వివిధ దేశాధినేతలకు…

ఢిల్లీ – దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్‌)లో వాయు నాణ్యతా ప్రమాణం రోజురోజుకీ క్షీణిస్తోంది. తాజాగా దసరా ఉత్సవాల సందర్భంగా మంగళవారం నిర్వహించిన రావణుడి దిష్టి బొమ్మల …

దేశంలోని సమాజంలోని ప్రతి దుష్టశక్తిపై దేశభక్తిని సంఘటిత ఆయుధంగా చేసుకుని సాధించే విజయమే విజయదశమి అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. విజయదశమి దసరా నేపథ్యంలో ఢిల్లీలోని…

వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్  విజయదశమి…

వన్డే ప్రపంచకప్ 2023లో సంచలనాలు నమోదు అవుతూనే ఉన్నాయి. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధిస్తే, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను అఫ్గానిస్తాన్ రఫ్ఫాడించింది. ఇప్పుడు అదే అఫ్గానిస్తాన్…

భారత క్రికెట్ లో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్.. దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. భారత్ తరఫున 67…

ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటికే వేలాది మంద్రి ప్రాణాలు కోల్పోయారు. అప్రకటిత యుద్ధ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్‌ నిర్వహిస్తున్నది. ఆపరేషన్‌ అజయ్‌లో…