కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నవంబర్ 18న తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటూ అస్సాం…
Browsing: జాతీయం
కర్ణాటకలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కన్నడ భాషను నేర్చుకుని మాట్లాడాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పిలుపునిచ్చారు. మైసూరు స్టేట్ను కర్నాటకగా పేరు మార్చి 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మళ్లీ పెరిగింది. ఈసారి మరో 4 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కరవు భత్యం 42 శాతంగా…
రాష్ట్రపతి భవన్ లో మంగళవారం అత్యంత ఘనంగా జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…
స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధంగా గుర్తించలేమని సుప్రీంకోర్టు మంగళవారం తెలియచేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ అనుమతి కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం…
లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడ తీసుకొన్న నిర్ణయం ఆ పార్టీలో సంక్షోభం సృష్టిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే…
భారత్, పాక్ విడిపోయి ఇప్పటికే 75 సంవత్సరాలు పూర్తయింది. బ్రిటీష్ వారు దేశాన్ని విడిచి వెళ్లేటపుడు భారతదేశం నుంచి పాకిస్థాన్ను వేరు చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్నికల నిధుల కోసం కర్ణాటకలోని కాంగ్రెస్ నేతలు నిధులు పంపేందుకు భారీగా నగదు సమీకరిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్న సందర్భంగా…
‘ఆధార్’ తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు’ తెచ్చే యోచనలో కేంద్ర…
భార్య భర్తలు అయినా సరే వారిద్దరిలో ఎవరైనా ఒకరికి తెలియకుండా మరొకరు ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం మిగితా వారి హక్కులకు భంగం కలిగించడమేనని ఓ ఘటనలో…