Browsing: జాతీయం

తమిళనాడుతో తలెత్తిన కావేరి జలవివాదంతో ఆందోళనలతో కర్ణాటక అట్టుడికిపోతోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌ నేపథ్యంలో రాష్ట్రమంతా స్తంభించింది. అన్ని రంగాలు, రవాణాలు, ప్రయాణాలు, కార్యకలాపాలు నిలిచిపోయాయి. పలు…

త‌మిళ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్టు స‌భ్యుల లంచావ‌తారాల పేర్ల‌ను, ఆధారాల‌తో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి కలకలం రేపారు. విశాల్ నటించిన మార్క్ ఆంటోని…

భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతూనే ఉంది. తాజాగా, ప్రస్తుత సంవత్సరంలో అన్ని రకాల వీసాలు కలిపి మిలియన్ (పది…

భారత వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. తన 98…

ఖలిస్థాన్ ముఠాలు, ఉగ్రవాదులపై దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. వీరిపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా దేశవ్యాప్తంగా బుధవారం 50 ప్రాంతాల్లో సోదాలకు దిగింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ…

అయోధ్య రామాలయ మూడంతస్తుల నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. జనవరి 22న పవిత్రోత్సవం…

ప్రముఖ బహుభాషా నటి వహిదా రెహమాన్‌ 2021 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక అయ్యారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్-ఎన్డీఏ నుండి నిష్క్రమిస్తున్నట్లు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం-అన్నాడీఎంకే వెల్లడించింది. ఈ మేరకు పార్టీ సమావేశంలో అన్నాడీఎంకే…

రెండో వన్డేలో భారత్ భారీ విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు శతకాల మోత మూగించారు. శుభ్‌మన్‌గిల్, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో కదంతొక్కగా…

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) మాజీ చీఫ్‌, బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లను వేధించేందుకు ఏ అవకాశాన్ని వదులుకోలేదని ఢిల్లీ పోలీసులు ఆదివారం కోర్టుకు…