మహారాష్ట్ర అకోలా జిల్లా పాతబస్తీలో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. రంగంలోకి దిగిన పోలీసులు నగరంలో 144 సెక్షన్ విధించారు. అయితే, ప్రస్తుతం…
Browsing: అవీ ఇవీ
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సర్వం మహిళా దళాల రిపబ్లిక్ డే పరేడ్తో సాగుతుంది. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.…
తమిళనాడులోని మల్టీప్లెక్స్ లలో ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనలు నిలిచిపోయాయి. చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం తో పాటు పలు ముఖ్యనగరాల్లోని మల్టీప్లెక్స్ లలో షో…
తరచూ ప్రమాదాలకు గురవుతున్న అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ద్రువ్(ఏఎల్ఎచ్ ధృవ్)ల వినియోగాన్ని నిలిపివేయాలని సైన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్లోని కిష్టవార్లో ఆర్మీ హెలికాప్టర్…
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా టాప్ ర్యాంక్ను అందుకుంది. ఐసిసి మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ…
పంజాబ్ లోని లూథియానా నగరం గియాస్పురా ఏరియాలో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా గ్యాస్ లీకవడంతో 11మంది మరణించగా, మరో నలుగురు ఆస్పత్రిపాలయ్యారు. వెంటనే ఆ మొత్తం ప్రాంతాన్ని…
2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, హత్య కేసులో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్షను ఘాజిపూర్ కోర్టు ఖరారు చేసింది. 5 లక్షల…
శిర్డీ సాయిబాబా ఆలయానికి ప్రతిపాదించిన సీఐఎస్ఎఫ్ భద్రతను గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. దానికి నిరసనగా మే 1 నుంచి శిర్డీలో నిరవధిక బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. శిర్డీలోని సాయిబాబా…
భారత్కు చెందిన దగ్గు మందులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సిరప్ల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.…
భూ రికార్డుల్లో నేషనల్ జెనెరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ విధానం (ఎన్జిడిఆర్ఎస్)ను 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అవలంభించనున్నాయని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ ప్రాంతాలు…