Browsing: అవీ ఇవీ

ఆధార్‌ కార్డుకు సంబంధించిన వివరాల నవీకరణపై కేంద్రం కచ్చితమైన ప్రకటన చేసింది. ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌ వివరాలను పునరుద్ధరించుకోవాలని స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం నిబంధనల్ని సవరిస్తూ…

గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన కూలిన ఘటనలో ఓ ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. మోర్బీ మున్సిపల్‌ విభాగం చీఫ్‌ ఆఫీసర్‌(సీవో) సందీప్‌సిన్హ్‌ జాలాను గుజరాత్‌ ప్రభుత్వం సస్పెండ్‌…

ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవిఎం)లపై పార్టీ గుర్తులను ముద్రించకుండా నిలిపివేసేలా దాఖలు అయిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఎన్నికల్లో ఈవిఎం, బ్యాలెట్‌…

అత్యాచార బాధితులను పరీక్షించేందుకు రెండు వేళ్ల పరీక్ష ఇప్పటికీ సమాజం నుంచి తొలగిపోకపోవestడంపై సుప్రీంకోర్టు సోమవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే రెండు…

ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది స‌బ్‌స్క్రైబ‌ర్లుండ‌గా, ఒక్క భారత దేశంలోనే వాట్సాప్కు 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే…

అయోధ్యలో రామమందిరంలో రామ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం 2024 జనవరి నుంచి ప్రజా సందర్శనకు అనుమతించడం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర సభ్యుడు, ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్…

దేశవిదేశాల్లో 7వ ఆయుర్వేద దినోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రజలందరికి ఆయుర్వేద వైద్యం ప్రయోజనాలు తెలియజేసి ఆయుర్వేద వైద్య విధానానికి మరింత ప్రచారం కల్పించేందుకు ఈ ఏడాది…

ఉత్తరాఖండ్‌ హెలికాప్టర్‌ ఘటన మరవక ముందే మరో హెలికాప్టర్‌ కుప్పకూలింది. అరుణా చల్‌ప్రదేశ్‌లో ఓ మిలటరీ విమానం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు.  దీంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారు. …

“భారతదేశంలో ప్రమాదవశాత్తు మరణాలు, ఆత్మహత్యలు 2021” పెడుతూ జాతీయ నేర నమోదు బ్యూరో (ఎన్ సి ఆర్ బి) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్ర‌కారం 2021లో దేశంలో రోజుకు…

ఐదేళ్లు కంటే ఎక్కువ కాలంపాటు ఎంపిలు, ఎమ్మెల్యేలపై ఎన్ని  క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సర్వోనుత న్యాయస్థానం హైకోర్టులను ప్రశ్నించింది. పెండింగ్‌ కేసుల సంఖ్యతోపాటు ట్రయల్స్‌ను త్వరితగతిన…