Browsing: అవీ ఇవీ

లిక్కర్ పాలసీపై తమిళనాడులో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని క్రీడా మైదానాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానానికి అనుమతులిచ్చింది. కన్వెన్షన్ సెంటర్లు, కల్యాణ మండపాలు,…

భారత్‌కు అంతర్జాతీయ వేదికపై ఎన్నో పతకాలు సాధించి పెట్టిన టాప్ రెజ్లర్లు ఢిల్లీలో మళ్లీ ఆందోళనకు దిగారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, ఇతర ట్రైనర్ల…

భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోసహా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం…

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల నుంచి స‌మీపంలోని ప‌ట్ట‌ణాల‌కు వందేభార‌త్ త‌ర‌హా మెట్రో రైళ్లు న‌డ‌పాల‌నే ప్ర‌ధాన మంతి న‌రేంద్ర మోదీ ఆశ‌యం త్వ‌ర‌లో నెర‌వేర‌నుంది. ఈ ఏడాది…

పంజాబ్‌లోని భటిండా మిలటరీ స్టేషన్‌లో బుధవారం ఉదయం జరిగిన దాడిలో నలుగురు సైనిక సిబ్బంది మరణించారు. తెల్లవారుజామున 4.30గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని ఆర్మీ తెలిపింది.…

దేశంలోనే తొలిసారిగా అన్నట్టుగా జలాంతర్భాగంలో మెట్రో రైలును నడిపేందుకు కోల్‌కతా మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ (కేఎంఆర్‌సీ) సన్నాహాలు చేస్తున్నది. హుగ్లీ నదిలో సొరంగ మార్గం ద్వారా నదికి…

ప్రముఖ నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌కు చెందిన కారును కర్నాటకలో నిలిపివేసి తనిఖీలు చేయగా అందులో విలువైన వెండి వస్తువులను కనుగొన్నారు. కర్ణాటక అసెంబ్లీ…

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారిన పడ్డారు.…

ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛాత్రా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు మావోయిస్టులపై రూ.25 లక్షల చొప్పున రివార్డు…