Browsing: అవీ ఇవీ

మత స్వేచ్ఛ అంటే అందులో ఒక ప్రత్యేక మతంలోకి మార్పిడి చేసే ప్రాథమిక హక్కు ఏదీ ఉండదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. భయపెట్టడం, బెదిరించడం, కానుకలతో…

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్స్‌యాప్‌ లో డేటా భద్రత లోపించినట్లు స్పష్టమైనది. భారీగా డేటా లీక్‌ కావడంతో దాదాపు 50 కోట్ల మంది వాట్స్‌…

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)  విజయాశ్వంగా పిలువడే పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా మరో  ప్రయోగాన్ని చేపట్టేందుకు సర్వం సిద్దంచేశారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌…

ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఈజిప్టులోని షరమ్ ఎల్‌షేక్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్ 27 చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ విపత్తుల కారణంగా నష్టపోయే పేద,…

ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది యువకులు వినికిడి ప్రమాదానికి దగ్గరగా ఉన్నారని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. హెడ్‌ఫోన్‌లు వినడం లేదా లౌడ్‌స్పీకర్లున్న సంగీత కచేరీలకు…

అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మూన్ మిషన్ ‘ఆర్టెమిస్-1’ ను బుధవారం ప్రయోగించారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.17…

ఆధార్‌ కార్డుకు సంబంధించిన వివరాల నవీకరణపై కేంద్రం కచ్చితమైన ప్రకటన చేసింది. ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌ వివరాలను పునరుద్ధరించుకోవాలని స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం నిబంధనల్ని సవరిస్తూ…

గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన కూలిన ఘటనలో ఓ ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. మోర్బీ మున్సిపల్‌ విభాగం చీఫ్‌ ఆఫీసర్‌(సీవో) సందీప్‌సిన్హ్‌ జాలాను గుజరాత్‌ ప్రభుత్వం సస్పెండ్‌…

ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవిఎం)లపై పార్టీ గుర్తులను ముద్రించకుండా నిలిపివేసేలా దాఖలు అయిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఎన్నికల్లో ఈవిఎం, బ్యాలెట్‌…

అత్యాచార బాధితులను పరీక్షించేందుకు రెండు వేళ్ల పరీక్ష ఇప్పటికీ సమాజం నుంచి తొలగిపోకపోవestడంపై సుప్రీంకోర్టు సోమవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే రెండు…