Browsing: అవీ ఇవీ

అమర్‌‌‌‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఎగువన కురిసిన కుంభవృష్టికి వరద పోటెత్తి 15 మందికిపైగా చనిపోయారు. 40 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉంది.…

నాగాలాండ్‌లోని తిరు ఊటింగ్‌ ఏరియాలో గతేడాది డిసెంబరు 4న జరిగిన మిలటరీ ఆపరేషన్‌లో అయాయకులనే సైనిక బలగాలు బలిగొన్నాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిటి) నిర్ధారించింది. టీమ్‌…

భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బిఎ.2కి ఉపరకమైన కొత్త సబ్‌ వేరియంట్‌ బిఎ.2.75ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తెలిపింది. బిఎ.2.75 లక్షణాలను విశ్లేషిస్తున్నామని పేర్కొంది. గత…

సంచలనం సృష్టించిన  అమరావతి  కెమిస్ట్‌ ఉమేష్‌  హత్య కేసు నిందితులు ఏడుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు మంగళవారం తెలిపారు. అమరావతి…

జూన్ 30న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర మంగళవారం ఉదయం ప్రతికూల వాతావరణం కారణంగా పహల్గామ్ మార్గంలో తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గామ్‌లోని నున్వాన్ బేస్ క్యాంప్ నుండి సహజంగా…

ఉదయ్ పూర్‌ తరహాలోనే మరొక వ్యక్తిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ మందుల దుకాణ యజమాని ఉమేష్‌ ప్రహ్లాద్‌రావు…

ప్రపంచవ్యాప్తంగా రానున్న 10 ఏళ్లలో కోటి మందికి పైగా బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు ‘ది లాన్సెట్‌’ జర్నల్‌ వెల్లడించింది. కరోనా తర్వాత ఈ పరిస్థితులు…

మే నెలలో 19 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించినట్టు మెటా సారధ్యంలోని మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ ప్రకటించింది. వాట్సప్ గ్రీవెన్స్ ఛానల్  నిబంధనల అతిక్రమణలను గుర్తించే సొంత వ్యవస్థల ద్వారా యూజర్ల…

2035లో భారత్‌లో పట్టణ జనాభా 67.5 కోట్లు(675 మిలియన్లు)గా ఉంటుందని వంద కోట్ల జనాభాతో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంటుందని ఐక్యరాజ్య…

అత్యవసర వినియోగానికి మరో రెండు కోవిడ్‌ వ్యాక్సిన్లకు డిసిజిఐ అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా దేశీయంగా తయారైన ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌…