Browsing: ప్రాంతీయం

బీహార్‌లో మద్యం పై సంపూర్ణ నిషేధం ఉండగా, కల్తీ మద్యం తాగి ప్రజలు మృత్యువాత పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా చాప్రా జిల్లాలో కల్తీ మద్యం…

పశ్చిమ్ బెంగాల్‌లోని బీర్భూమ్‌ హింసాత్మక అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు లలన్ షేక్ సీబీఐ కస్టడీలో అనుమానాస్పదరీతిలో సోమవారం మృతి చెందడంతో సీబీఐ అధికారులపై బెంగాల్ పోలీసులు…

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ వారసత్వ రాజకీయాలలో మరో ముందడుగు వేశారు. తన కుమారుడుని మంత్రివర్గంలో చేర్చుకున్నారు. రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ సీటీ ర‌వి సీఎం…

గుజరాత్ సీఎంగా బీజేపీ నాయకుడు భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో గవర్నర్…

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలో సమాజ్‌‍వాదీ పార్టీ అభ్యర్థి, దివంగత ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. భారతీయ జనతా…

బిజెపికి కంచుకోటగా ఒంటి, గత 15 ఏళ్లుగా ఆ పార్టీ ఎన్నికవుతూ వస్తున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మొదటిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది.…

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి విజయవంతమైంది. సర్జరీ విజయవంతంగా ముగిసినట్లు ఆయన కుమారుడు, బిహార్…

పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్‌ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్‌ మన్న ఇంట్లో బాంబు పేలుడు…

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శిథ‌రూర్ కి భార్య సునందా పుష్క‌ర్ మృతి కేసులో ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఒక…

దేశంలో ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నా ఈ విష సంస్కృతి ఇంకా కొనసాగుతోంది. ఒడిశా గంజాం జిల్లా బినాయక ఆచార్య కళాశాలలో ఒక విద్యార్థినిపై కొందరు సీనియర్లు ర్యాగింగ్…