గోవాలోని తమ ఆస్తిని ఆక్రమించారని బ్రిటన్ కొత్త హోంమంత్రి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. బ్రిటన్లో కొత్త ప్రధాని లిజ్ ట్రస్…
Browsing: ప్రాంతీయం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మహారాష్ట్ర పర్యటనలో పెద్ద భద్రతా ఉల్లంఘన జరిగింది. మంత్రి రెండు రోజుల ముంబై పర్యటన సందర్భంగా హోంమంత్రి అమిత్ షా…
కర్ణాటక హిజాబ్ నిషేధం కేసు కేవలం పాఠశాలల్లో నిబంధనల గురించి మాత్రమేనని సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎక్కడా, ఏ ప్రాంతంలోనూ హిజాబ్పై నిషేధం…
కుండపోత వర్షం భారతదేశంలోని సిలికాన్వ్యాలీ అయిన బెంగళూరుని సరస్సుగా మార్చివేసింది. భారీ వర్షం అలా కురుస్తూనే ఉంది. వరదలాంటి పరిస్థితుల మధ్య చాలా ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి.…
రాజకీయ పార్టీలు తమ పేరు, గుర్తులలో మతంను వాడుకొంటే అటువంటి రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయమని ఎన్నికల కమీషన్ ను ఆదేశింపమని దాఖలైన పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు, దీనిపై…
ప్రతిష్టాత్మక ‘రామన్ మెగసెసె’ అవార్డును కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ తిరస్కరించారు. అవార్డు అందుకోవటంపై పార్టీతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు…
నటి, బీజేపీ నాయకురాలు సొనాలీ ఫోగెట్ హత్య కేసు విచారణలో మరో కీలక విషయం వెలుగు చూసింది. కోట్లాది రూపాయల విలువైన ఆమె ఆస్తిని సొంతం చేసుకునేందుకు…
అన్నాడీఎంకేలో ఆధిపత్యం కోసం పన్నీరు సెల్వం, పళనిస్వామి మధ్య జరుగుతున్న న్యాయపోరాటం రోజుకొక మలుపు తీసుకొంటున్నది. ప్రస్తుతంకు అన్నాడీఎంకే నాయకత్వం పళనిస్వామికే దక్కింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపికకు పరోక్షంగా…
దేశంలో మహిళలపై గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధులైనప్పటికీ మహిళలు ఈ హింసను ఎదుర్కోవలసి వస్తున్నది. తాజాగా ఒక ఎమ్మెల్యేపై భర్త చేయిచేసుకున్న ఘటన పంజాబ్లో…
బీహార్ లోని ఓ మంత్రిపై కిడ్నప్ కేసు నమోదు కావడంతో ముఖ్యమంత్రి ఆయన మంత్రిత్వ శాఖను మార్చారు. దానితో మంత్రి మాధవికే రాజీనామా చేశారు. పంజాబ్ లో స్పీకర్ తో…