గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నరేంద్ర మోదీకి ఆ అల్లర్లతో సంబంధం లేదని కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ,…
Browsing: ప్రాంతీయం
శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసి, మూడింట రెండు వంతుల మంది ఎమ్యెల్యేలను గౌహతిలోని ఓ స్టార్ హోటల్ కు తరలించిన ఆ పార్టీ సీనియర్ నేత ఏకనాథ్…
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్, గుజరాత్ రిటైర్డ్ డిజిపి ఆర్ బి శ్రీకుమార్ లను గుజరాత్ తీవ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్) పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తీస్తాను ముంబై లోని…
ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకే రాజకీయ సంక్షోభం సృష్టించారని, దీని వెనుక బీజేపీ పాత్ర ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యలు చేయడం…
కేరళ వాయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై ఎస్ఎఫ్ఐ నాయకులు దాడి చేసారు. సుమారు వందకు పైగా నాయకులు జెండాలు, కర్రలతో చొచ్చుకొని వచ్చి కార్యాలయంలోని…
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ భార్య రింకి శర్మ భూయాన్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం…
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడిఎంకెలో వివాదం గురువారం తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడిఎంకె అధినేత ఒ.పన్నీర్సెల్వంపై ప్రత్యర్థి నేత ఎడప్పడి పళనిస్వామి…
తమిళనాడులో అన్నాడీఎంకే మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకొంది. పార్టీకి ఎవ్వరో ఒక్కరే నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు…
అస్సాంలో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ నష్టాన్ని కలుగు చేస్తున్నాయి. భారీ వరదలు పోటెత్తడంతో చాలా మంది ప్రజలు నిరాశ్రయిలవుతున్నారు. బ్రహ్మపుత్ర, బరాక్ నదులతో పాటు దాని ఉప…
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ వంటి గొప్ప సినిమాను రూపొందించినందుకు చిత్రబృందాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా…