అన్నాడీఎంకేపై ఆధిపత్యం కోసం కొంతకాలంగా ఎవ్వరికీ వారుగా విఫల ప్రయత్నాలు చేస్తూ వస్తున్న జయలలిత సన్నిహితురాలు వికె శశికళ, మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం ఉమ్మడిగా వ్యూహరచనకు సిద్దపడుతున్నారా? పార్టీ నుండి తనను…
Browsing: ప్రత్యేక కథనాలు
ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ విధానాలు, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగానే తాను కేంద్ర మంత్రి పదవిని, ఆ తర్వాత బీజేపీలో పదవిని కూడా కోల్పోయానని సీనియర్ బిజెపి…
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు మరో 17 నెలలో జరుగవలసి ఉండగా, ఇప్పటి నుండే ముందస్తు ఎన్నికల వేడి రాజుకొంటున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు…
అన్నాడీఎంకేలో రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పార్టీ పగ్గాలు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) చేతికి వచ్చాయి. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పళని…
‘‘సింహాసనం ఖాళీ చేయండి. ప్రజలు వస్తున్నారు’’ అన్న లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యలు త్వరలోనే ఏపీలో నిజం కాబోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు.…
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని వైసిపి కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్ధేశం…
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నాయకత్వంపై ఆ పార్టీ ఎమ్యెల్యేలే ఏకనాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు జరిపి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం, బిజెపి మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు…
అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఎగువన కురిసిన కుంభవృష్టికి వరద పోటెత్తి 15 మందికిపైగా చనిపోయారు. 40 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉంది.…
బాలా సాహెబ్ ఠాక్రే హిందూత్వ సిద్ధాంతాల పరిరక్షణ కోసమే తాము పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి, బిజెపి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే స్పష్టం చేశారు. మహా…
మొన్న హైదరాబాద్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణాలో రాబోయెడిది బిజెపి ప్రభుత్వమే అంటూ కేంద్ర నాయకులు అందరూ ధీమా వ్యక్తం చేసినా వారి దృష్టి అంతా…