Browsing: తెలుగు రాష్ట్రాలు

అక్రమ కట్టడాలపై ‘హైడ్రా’ దూకుడుగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా హీరో నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్‌…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటన పట్ల మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని…

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన…

కాంగ్రెస్ రుణమాఫీ మోసంపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వ‌ద్ద‌ బీజేపీ రైతు ధర్నా చేపట్టింది. ఈ ధర్నా కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్…

కాళేశ్వరం బ్యారేజీల డిజైన్‌లు/డ్రాయింగ్‌లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్‌సీ, సెంట్రల్‌ డి…

అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులు కోలుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులకు సీఎం గురువారం పరామర్శించారు. ఆస్పత్రి…

బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో విలీనం కాబోతుందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీ అధికార…

రాష్ట్రంలో పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేరం చేస్తే శిక్ష తప్పుదు అనే భయం కనిపించేలా పోలీసు…

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని…

డైనమిక్ ఐఏఎస్‌ ఆమ్రపాలి కాటా‌కు ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గానే కాకుండా  రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…