Browsing: తెలుగు రాష్ట్రాలు

పర్యాటక ప్రదేశంగా అంబేడ్కర్ స్మృతివనం తీర్చిదిద్దుతామని రాష్ట్ర హరిత, సుందరీకరణ కార్పొరేషన్ ఎండీ బి. రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. విజయవాడ నడిబొడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 125…

మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దయాకర్ రెడ్డి…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లుండి వారాహితో ప్రచారం ప్రారంభించనున్న సందర్భంగా సోమవారం ధర్మపరిరక్షణ యాగం చేశారు. ధర్మో రక్షతి రక్షితః అనే ధార్మిక సూత్రాన్ని మనసా…

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల పున:పంపిణీపై కేంద్ర జలశక్తి 2023-24 నీటి సంవత్సరంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడటం లేదు. 50:50 ప్రాతిపదికన కృష్ణా జలాలను…

జగన్‌ నాలుగేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు తప్ప మరేమీ లేదని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. విశాఖలోని రైల్వేస్ గ్రౌండ్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుండి తలపెట్టిన వరాహ యాత్ర మార్గంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ యాత్ర సాగే కోనసీమ జిల్లాలో…

ఆంధ్ర ప్రదేశ్ లో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని, ఎక్కడా శాంతి కనిపించదని, భద్రత వినిపించదని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా ధ్వజమెత్తారు. ప్రధానిగా నరేంద్ర మోదీ…

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్‌ వ్యవహారంలో దర్యాప్తు జరుపుతున్న సిట్ ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తం 36 మంది నిందితుల వివరాలను ఇందులో…

“తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ యాడుంది? కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో ఎక్కడా ఆ పార్టీ లేదు.. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదు..…

మృగశిర కార్తె సందర్భంగా బత్తెన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి కరోనా కారణంగా మూడేళ్ళ విరామం తర్వాత తిరిగి శుక్ర, శనివారాలలో చేస్తున్నారు. ఉబ్బసం సమస్యను…