Browsing: తెలుగు రాష్ట్రాలు

తెలంగాణ ప్రజలకు వైసీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన ఆగ్రహం…

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మంచి పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు ‘దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్ పురస్కార్‌‌-2023’, ‘నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌…

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.…

తిరుమల ఘాట్‌ రోడ్డులో మరోసారి ఏనుగుల గుంపు హల్‌ చల్‌ చేసి భక్తులను భయబ్రాంతులకు గురిచేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల…

రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేసి కాషాయ జెండాను ఎగురవేసేందుకు ఒకే ఒక్క ఛాన్స్‌ ఇస్తే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి మొదటి సంతకం చేస్తామని బీజేపీ…

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ మరింత దూకుడు పెంచింది. వైఎస్ వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్…

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో నిందితులు సాయి లౌకిక్, సుస్మిత ఇళ్లలలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డిఎవొ పరీక్షలకు సంబంధించిన పేపర్ కోసం ప్రవీణ్‌కు వీరు…

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం శుక్రవారం స్పష్టం చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లెమిటెడ్(ఆర్‌ఐఎన్‌ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలపుదల చేసినట్లు వస్త్తున్న వార్తలను…

మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. కాగా నటుడు పోసాని కృష్ణ మురళి క‌రోనా బారిన ప‌డ్డారు.ఆయ‌న ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్…

2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు సృస్టించడంతో పాటు, నాటి ప్రతిపక్షం వైసిపి ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకున్న `కోటి కత్తి’ ఘటనలో ఎటువంటి…