ఈడీ విచారణను ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని కవిత నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ హితవు చెప్పారు. ‘‘ఈడీ నోటీసులు జారీ చేసినప్పుడు విచారణకు సహకరిస్తామని కవిత చెప్పారు. కానీ…
Browsing: తెలుగు రాష్ట్రాలు
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో చెలరేగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న కాల్ సెంటర్లో పని చేస్తున్న వారు మంటలు చెలరేగిన వెంటనే తప్పించుకునే…
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఒక వంక దూకుడుగా వెడుతున్న ఈడీ, మరోవంక అరెస్ట్ తప్పదని గ్రహించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితలకు సంబంధించి…
బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఎమ్మెల్యేల కేసులో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్న కేటీఆర్, మరి తన చెల్లెలు కవితను సుప్రీంకోర్టుకు ఎందుకు…
గవర్నరుపై అసత్య ప్రచారం చేశారంటూ టిడిపి ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారాం…
అసమ్మతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంఫై మరోసారి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నసమయంలో రెండో రోజు బుధవారం ఉదయం…
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్కు బదిలీ చేసింది. ఈ కేసును సిట్కు బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు…
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మంగళవారం అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మంగళవారం ఉదయం 10…
వైఎసార్తిపి అధినేత్రి వైస్ షర్మిల ను ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని,…
సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె.విజయరామారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1959లో ట్రైనీ ఐపీఎస్ గా విధుల్లో…