ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి భద్రతను పునరుద్దరించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఏకపక్షంగా ప్రభుత్వం తన భద్రతను కుదించినట్లు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఎగువన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. వరద పోటెత్తడంతో ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు కృష్ణా, దాని ఉపనదులపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. దీంతో…
ఏపీబ్రాండ్ని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగిందని, వైఎస్సార్సీపీ విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి సచివాలయంలో చంద్రబాబు…
కేరళలోని వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్రసీమ సైతం మేం ఉన్నామంటూ అండగా నిలబడుతోంది. ఇందులో భాగంగా చిరంజీవి మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. ఇప్పుడు…
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ‘తెలంగాణ ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్’లో సుమారుగా రూ.3,500 కోట్లు కోత విధించడం జరిగిందని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర…
రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఆర్డీయే అధారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని ప్రాంత ప్రాధికార…
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది.…
హైదరాబాద్లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్లో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ అధికారులు స్పష్టంచేశారు. రెండు రోజుల పాటు బ్యాంక్లో సోదాలు చేసినట్లు తెలిపారు. ఈ సోదాల్లో కోటి…
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం నాల్గవ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాజ్ భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి…
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ అందని బాధితులకు బిజెపి…