ఈ నెల 24వ తేదిన జనసేనాని పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు.. ఏపీలో తలపెట్టిన బస్సు యాత్ర కోసం సిద్దం చేసి వారాహి వాహనానికి కూడా…
Browsing: తెలుగు రాష్ట్రాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం రోజున సెక్రటేరియట్ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి…
ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ కన్నుమూశారు. టర్కీలోని ఇస్తాంబుల్లో శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి…
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియోలింక్ ద్వారా…
నేరాలను అదుపు చేసేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు ఉద్దేశించిన పోలీస్ యంత్రాంగాన్ని నిర్వహించి ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలోనే దొంగతనం జరగడం…
తమ గౌరవం తగ్గకుండా, లొంగుబాటు లేకుండా ఉండేట్లయితే పొత్తులకు ఓకే అంటామని, లేకుంటే ఒంటరిగానే బరిలోకి దిగుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం…
ఈ నెల 15న సికింద్రాబాద్–విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా పచ్చజెండా ఊపి దీన్ని ప్రారంభించనున్నారు.…
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 90 సీట్లను గెలుపొందడం ద్వారా తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్న బిజెపి ఆ దిశలో వేగంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలోని…
ఈ నెల 18న ఉప్పల్లో భారత్- న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ బీఆర్కే భవన్ (తెలంగాణా సచివాలయం)లో ఉన్నతాధికారులను కలిశారు.…
దేశం మొత్తం మీద నివాసానికి సౌకర్యవంతంగా ఉండే పట్టణాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు టాప్-10లో నిలిచాయి. గుంటూరు ఆరో స్థానం, విజయవాడ ఎనమిదో స్థానం,…