నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆదివారం విశాఖపట్నంలో భారత నావికాదళం నిర్వహించిన ప్రదర్శనను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వీక్షించారు. రక్షణ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా,…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ప్రీలాంచ్ ప్రాజెక్టుల పేరుతో 2,500 మంది నుంచి రూ.900 కోట్లు వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలపై సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను హైదరాబాద్ సిసిఎస్, ఈఓడబ్లూ పోలీసులు…
ఆంధ్రప్రదేశ్ లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, గుంటూరులోని ఎన్నారై ఆసుపత్రిలో ఈడీ…
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సమాచారం ఇచ్చారని ఓ మహిళా అధికారిపై కేసీఆర్ ప్రభుత్వం వేటు వేయడం పట్ల బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆగ్రహం…
సీఎం కేసీఆర్ తెలంగాణను ఆఫ్ఘనిస్థాన్ మాదిరిగా మార్చేశారన్నారని, తాలిబన్ల మాదిరిగా పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లంతా తాలిబన్లే అని…
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆమె బెయిల్ పై బయటకు రావడం విదితమే. ఈ సందర్భంగా…
తిరుపతి నుండి తిరుమల వెళ్ళే మెట్ల మార్గం దగ్గర ” గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం”* కార్యక్రమాన్ని మొదలుపెట్టి నాలుగు అడుగులు వేయగానే మంగళవారం ఆంధ్ర…
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన నిర్వహిస్తున్న స్పెషల్…
తన పాదయాత్ర సందర్భంగా వరంగల్ జిల్లాలో సోమవారం టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి జరపడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం `ప్రగతి భవన్ ముట్టడి’కి బయలుదేరిన వైఎస్ఆర్టీపీ…
అమెరికాలో ఇద్దరు తెలంగాణకు చెందిన విద్యార్థులు సరస్సులో సరదాగా ఈతకు వెళ్లి మునిగి పోయారు. ఈ విషయాన్ని అక్కడి పోలీస్ అధికారులు ట్విట్టర్లో ఫోటోలను షేర్ చేశారు.…