రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా…
Browsing: తెలుగు రాష్ట్రాలు
అవినీతి అసమర్థతతో పాలన చేతకాక కాంగ్రెస్, బీఆర్ఎస్లు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. పునర్విభజన చట్టం కింద అనేక హామీలు అమలు చేశామని చెబుతూ కేంద్ర…
రాష్ట్రానికి నిధుల కోసం డిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు చేసిన డిమాండ్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశరాజధానిలోని జంతర్మంతర్…
ఈసారి బడ్జెట్ లో తెలుగు రాస్త్రాలలో రైల్వే లకు భారీగా నిధులు కేటాయించామని వెల్లడించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది రైల్వేలకు…
రాజధాని అమరావతి నిర్మాణాకి కేంద్ర బడ్జెట్లో రూ. 15 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. రాజధాని పనులను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం వేగంగా పని చేస్తోంది.…
మద్య నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మద్యంతో వ్యాపారం చేసి కోట్లు వెనకేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అసెంబ్లీ మద్యంపై శ్వేత…
తాను అగ్నిపర్వతంలా ఉన్నానని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ అసెంబ్లీ…
ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై…
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించాలని…
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విభజన చట్టాన్ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులను…