టీఆర్ఎస్ కు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ పంపారు. 2009 నుంచి తెలంగాణ…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) హాస్టళ్లలో వెంటనే విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించకపోతే రేపు రిజిస్ట్రార్ ధర్మాసనం ఎదుట హాజరు కావాలని…
హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన కేసులో నిందితులు అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను సిట్ విచారిస్తోంది. ఈ నెల 17…
డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం సంచలన విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం అల్లు అర్జున్ను…
ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో మునుఁగొండ నియోజకవర్గంలో ఒకేసారి 25,000 కోట్ల ఓటర్లను చేర్పించడం పట్ల బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇవ్వన్నీ అధికార పార్టీ టిఆర్ఎస్ చేర్పించిన నకిలీ…
మొబైల్ యాప్ ద్వారా పెట్టుబడులు అంటూ రూ. 903 కోట్ల మేరకు మోసానికి సంబంధించిన బండారాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బయటపెట్టారు. అధిక వడ్డీ ఆశ చూపి…
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓ విద్యార్థిని మాదిరిగా పరిశోధన చేసి, ఆ పరిశోధనా పత్రాన్నిఉస్మానియా వర్సిటీకి సమర్పించి పీహెచ్డీ పట్టా సాధించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో…
విశాఖ భూ దోపిడీలో గతంలో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వైఎస్సార్సీపీ పోటీపడుతున్నాయని పేర్కొంటూ ఈ సమస్యకు న్యాయపోరాటం ద్వారా పరిష్కారం తీసుకొచ్చేలా కేసులు వేసే విషయంపై అధ్యయనం చేస్తున్నట్టు బీజేపీ…
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదనే భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 86 మంది టీమ్ ను టీఆర్ఎస్ రంగంలోకి దింపిందని బీజేపీ జాతీయ కార్యవర్గ…
ఆసరా పింఛన్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా కోతపెడుతోందని, వివిధ కారణాలను చూపుతూ పింఛన్ పొందేందుకు అనర్హులంటూ ఫించన్ పంపిణీ ఆపేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ సర్కార్…