Browsing: తెలుగు రాష్ట్రాలు

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనే లేదని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి స్పష్టంచేశారు. ప్రధాని మోదీ అనుమతి తీసుకున్నాక దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని చెప్పారు. ఉక్కు…

ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభమ‌య్యే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ గురువారం మ‌ధ్యాహ్నం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం గతంలో జరిగిన అవకతవకలపై సీరియస్‌గా స్పందిస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు తీసుకోగా.. తాజాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)…

తెలంగాణ కొత్త‌ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్ నియ‌మితుల‌య్యారు.. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు… ప్ర‌స్తుత…

2019-2024 మధ్యకాలంలో విద్యుత్ రంగంలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదని చెబుతూ ప్రజలపై మొత్తంగా రూ 32,166 కోట్ల అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు…

ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 సంవత్సరానికి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 5.4 లక్షల కోట్ల రుణ ప్రణాళికను …

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. తనపై వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ జంగా కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు…

వైసిపి ప్రభుత్వ హయాంలో తిరుమలలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలు పాల్పడిన అవినీతి, అక్రమ చర్యలపై ఏపీ సిఐడి లేదా…

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సతీమణి…

బోనాల పండుగ హైదరాబాద్ జంట నగరాల సంస్కృతీ, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని, గతంలో బోనం మట్టి కుండలోనే చేసేవారని, ఇప్పుడు కూడా బోనం ప్రకృతి పర్యావరణమే కాకుండా…