రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన హామీలకు సంబంధించిన అంశాలపై చర్చించుకుందామని ప్రతిపాదిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ వ్రాయడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Browsing: తెలుగు రాష్ట్రాలు
బీఆర్ఎస్ అధినేత కూతురు, ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆమెకు చుక్కెదురైంది. కవిత బెయిల్ పిటిషన్ ను హైకోర్టు…
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగుపడిందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు స్మార్ట్ సిటీస్ మిషన్ గడువును 2025 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూన్ తోనే స్మార్ట్ సిటీస్ మిషన్…
తెలంగాణాలో విషజ్వరాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటం, పారిశుద్ధ లోపం కారణంగా వైరల్ ఫీవర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో ఆసుపత్రుల ముందు జనాలు క్యూ…
దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి జ్యూడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 100 రోజులకు పైగానే…
ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బిజెపి నేత రాథోడ్ రమేశ్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు తీసుకువస్తుండగా ఆయన…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత…
టీడీపీ పాలనలో పోలవరం నిర్మాణం ఒక యజ్జంలా సాగగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఐదేళ్ల పాటు విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.…
టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టిఆర్తో పాటు, రామోజీరావుకు కూడా భారత రత్న సాధించాలని, ఇది తెలుగు ప్రజల అందరి బాధ్యతని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.…