ఆంధ్రప్రదేశ్లో మరో రెడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఏ బాధ్యతలు చేపడతారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైసీపీ…
Browsing: తెలుగు రాష్ట్రాలు
కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటుదక్కింది. వీరిలో ఇద్దరు తెలంగాణ,…
* తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో మోదీ క్యాబినెట్లో ఎన్డీయేలో బీజేపీ తర్వాత అతిపెద్ద…
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోశనివారం ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం కోసం…
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం…
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్సి తొలిసారి హస్తగతం కానుంది. ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన ప్రతిసారీ గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈసారి జరిగిన…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం మెగా కుటుంబంలో ఎనలేని సంతోషాన్ని నింపింది. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం ముగించుకొని హైదరాబాద్ వచ్చిన కళ్యాణ్,…
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్రెడ్డి సెలవు పెట్టి వెళ్లిపోయారు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు అందరిని తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు…
ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేపట్టడానికి ముందే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి సారిస్తున్నారు. బుధవారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన కొందరు సీనియర్ అధికారులతో ఈ…
మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఓట్లు బిజెపికి బదిలీ కావడం వల్లే తాను గెలిచానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను బిజెపి నేత రఘునందన్…