ఆంధ్రప్రదేశ్ లో రాబోవు ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లోని ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు,…
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో మరోసారి వాలంటీర్ల అంశం చర్చకు వచ్చింది. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోకూడదంటూ ఇప్పటికే హైకోర్టు, కేంద్ర…
తన అన్న చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం రాత్రి పశ్చిమ గోదావరి…
హైదరాబాద్ నగరవాసులను ట్రాఫిక్ సమస్యతో పాటు పార్కింగ్ సమస్య కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తలపెట్టిన పూర్తి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ…
విశాఖపట్టణంలోని ఉక్కు కర్మాగారంలో 2023 ఫిబ్రవరిలో సుమారు రూ.45 కోట్ల విలువైన నాసిరకం బగ్గును యాజమాన్యం కొనుగోలు చేసింది. నాసిరకం బగ్గు కొనుగోలుకు సంబంధించి భారీగా కుంభకోణం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సస్పెన్షన్ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి…
20 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు వస్తానంటే తాను ఇప్పుడే వద్దని చెప్పానని ప్రతిపక్ష నేత, బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు సంచలన ప్రకటన చేశారు. లోక్…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై రాయి దాడి కేసులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో పాటు సీసీ…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కడప కోర్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. వైఎస్ వివేకా హత్యపై ఇకపై ఎవరూ మాట్లాడకూదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ…