Browsing: తెలుగు రాష్ట్రాలు

ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాలు ముమ్మరం చేశాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తుంటే, ఎన్డీఏ కూటమి పార్టీలు…

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తరచూ అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్…

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్షా రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. స్మగుల్డ్‌ గూడ్స్‌కు సంబంధించిన కేసులో చెన్నై కస్టమ్స్‌ అధికారులు హర్షకు నోటీసులు ఇచ్చారు. పొంగులేటి…

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టుయిన మాజీ డిసిపి రాధాకిషన్ రావు మూడు రోజుల విచారణ శనివారం ముగిసింది. పశ్చిమమండలం డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ నేతృత్వంలోని బృందం రాధాకిషన్…

పదేళ్లు కెసిఆర్ తెలంగాణను నాశనం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కెసిఆర్‌కు చర్లపల్లి జైలులో డబు ల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని హెచ్చరించారు. కూతురు…

ఓవైపు ఎన్నికలు దగ్గరపడుతుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవటం నుంచి మొదలు నేతల వలసలపర్వం ప్రారంభమైంది. పార్టీలోని…

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు టీడీపీలో చేరారు. పాలకొల్లు సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీలో గత…

ఛత్తీస్‌గఢ్‌- తెలంగాణ సరిహద్దులో  శుక్రవారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు మావోలు మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో మూడు తుపాకులు సహా…

“మన రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ హత్యా రాజకీయాలను స్వస్తి పలకాలన్న జగనన్నగారిని, అవినాశ్ రెడ్డి ఓడించాలి” అని పిలుపిస్తూ ఎపిసిసి…

‘‘అప్పటి ముఖ్యమంత్రిగా చట్టబద్ధంగా కేసీఆరే ఫోన్‌ ట్యాపింగ్‌కు బాధ్యత వహించాలి. కేసీఆర్‌ ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్‌ జరిగే అవకాశం లేదు. రాష్ట్రంలో ప్రకంపనలు…