విశాఖపట్నంలో కలకలం సృష్టించిన బంగారం చోరీ వ్యవహారంలో బాధితురాలి స్నేహితురాలే నిందితురాలిగా తేలింది. దొండపర్తి బాలాజీ రెసిడెన్సీలో జరిగిన దొంగతనం కేసులో ఓ యువ నటి సోము…
Browsing: తెలుగు రాష్ట్రాలు
త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ 195 మందితో ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో తెలంగాణకు సంబంధించి 9 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రకటించిన…
తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని (ఐఐహెచ్టీ) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా…
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ శంఖారావం పూరించనున్నారు. ఈనెల 4, 5 తేదీల్లో తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల…
తెలంగాణాలో రైతు కమిషన్, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, త్వరలో నే ఈ రెండు కమిషన్ల ను ప్రకటించబోతున్నామని, మన విద్యావిధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్…
ఈ ఏడాది దేశంలో ఎండలు మరింతగా మండుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఈ వేసవి కాలమంతా కూడా ఎల్నినో పరిస్థితులు కొనసాగే అవకాశం వుందని,…
సాధారణంగా హత్య కేసు నాలుగు, ఐదు రోజుల్లో తేలుతుందని, వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతోందని ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఆవేదన…
తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని కోరుతూ, అందుకు అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం ప్రభుత్వ పక్షాన అందిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్…
దేశ భవిష్యత్తును ప్రగతి పదంలోకి తెచ్చేది బీజేపీ యేనని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు. కాంగ్రెస్.. బీఆర్ఎస్ పాలనలో అవినీతి…