తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి తమకు అప్పగించారని, ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్…
Browsing: తెలుగు రాష్ట్రాలు
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు…
గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2024-25 ఓటాన్…
డ్రగ్స్ విక్రయిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 557గ్రాముల కొకైన్, ఎక్టసీ పిల్స్ 902, హెరాయిన్ 21 గ్రాములు, వీడ్…
వాహనాల రిజిస్ట్రేషన్కు ఉపయోగించే టిఎస్ స్థానంలో టిజిగా మార్చేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్కు వినియోగిస్తున్న టిఎస్…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే కూలిపోతుందని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే…
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృషి చేసిందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని…
టీడీపీ, జనసేన పొత్తు విషయంలో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీలు అగ్ర నాయకులు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు…
తెలంగాణలో మరో రెండు పథకాలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సుదీర్ఘంగా సాగిన…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు ప్రతి నెల రూ.25వేలు పింఛన్ అందించాలని…