కాళేశ్వరంలో ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని కొద్ది రోజులుగా చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఆరు గ్యారంటీల అమలుకోసం ప్రజా పాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు అమలు దిశగా కసరత్తు ప్రారంభించింది. దీని కోసం తాజాగా మంత్రివర్గ ఉప సంఘం…
అధిష్ఠానంపై ధిక్కారస్వరం వినిపించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గీతదాటిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు…
బిజెపి ఎంఎల్ఏ రాజాసింగ్పై మహారాష్ట్రలో మరో పోలీస్ కేసు నమోదైంది. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ గోషామహల్ ఎంఎల్ఎపై షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర మాజీ…
ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై అధ్యయనం చేసేందుకు ఓసారి కేంద్ర ఎన్నికల అధికారుల బృందం పర్యటించగా,…
తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తిచేసుకున్న ఎ రేవంత్ రెడ్డి తన తొలి నెలరోజుల పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో…
వైఎస్సార్సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాకిచ్చారు. గత గురువారం (డిసెంబర్ 28) పార్టీలో చేరిన రాయుడు తాను వైఎస్సార్సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు…
త్వరలోనే టిడిపికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అధికార పక్షం వైసిపి వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ…
అంగన్వాడీలపై ‘ఎస్మా’ ప్రయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువచ్చింది. ఈ మేరకు జీవో…
యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ కు (యూపీఎస్సీ) తరహాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ప్రక్షాళన చేయదలచింనల్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సుమారు…