కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘంమండిపడింది. ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రంలో ప్రకటనలు జారీ చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించిన సిపిఎం, ఎంఐఎం పార్టీలతో కాంగ్రెస్ జత కట్టిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు.…
తెలంగాణాలో మంగళవారం సాయంత్రం తో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈనెల 15వ తేదీ నుంచి ప్ర చారంలో దూసుకపోతున్న రేసు గుర్రాల మైక్లు మోగబోనున్నా యి. నామినేషన్ల…
రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది.రెండు రోజల క్రితం రైతుబంధు నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ అనుమయిచ్చింది. అయితే, న్నికల ప్రచార…
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం హైదరాబాద్ లో పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో హింసాత్మక సంఘటనలు జరిగాయని,…
ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఆదివారం నాడు తూప్రాన్లో ఎన్నికల ప్రచార బహిరంగసభలో మాట్లాడుతూ గజ్వేల్లో పోటీ…
తెలంగాణాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వికారాబాద్ జిల్లాలోని కొండగల్ కు చెందిన బీఆర్ఎస్ శాసన సభ్యుడు పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదైంది.…
మాజీ ఐఎఏస్ ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్వ్కాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లోని ఏకే…
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణ…
ఏపీలో విశాఖ నుంచే పరిపాలన అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలను కమిటీ గుర్తించింది. ముఖ్యమంత్రి, మంత్రుల…