వీఆర్ఏల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సచివాలయంలో వీఆర్ఏ క్రమబద్దీకరణ, సర్దుబాటుపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వీఆర్ఏల విద్యార్హతలను బట్టి…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఎపిలోని వాలంటీర్ వ్యవస్థపై చేసిన వాఖ్యలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేయాలని ఒక వంక వైఎస్ జగన్…
డబ్బులు దోచుకోవడానికి సైబర్ నేరస్థులు చివరికి వృద్ధులను టార్గెట్గా చేసుకుని వరుసగా నేరాలు చేస్తున్నారు. వారికి మాయమాటలు చెప్పి బ్యాంక్లకు సంబంధించిన వివరాలు తెలుసుకుని ఖాతాల్లో ఉన్న…
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఒక్క రోజే ఆరుగురు రోగులు మృతి చెందడం కలకలం రేపింది. మృతుల్లో సాంబయ్య (60), ఎస్.లీలావతి (62), పి.రమేష్ (42), ఎన్.చలపతి…
మావోయిస్టు అగ్రనేత ఆర్కె భార్య శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. గుంటూరులో ఉంటున్న శిరీష…
వచ్చే ఎన్నికలలో బిజెపి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ అవినీతి పాలనను అంతం చేసే…
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకు ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, పెద్ద…
హైదరాబాద్ నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్ మొబిలిటీ కార్డుని తీసుకొచ్చే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా…
ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రతి వారం రాజకీయ పక్షాలకు నియోజకవర్గ స్ధాయిలో సమాచారం అందించటం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా…
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో “మిషన్- కృష్ణా నది కాలవల ప్రక్షాళన” చేపట్టారు. నగరంలోని బందర్ కెనాల్, ఏలూరు కెనాల్, రైవస్ కెనాల్ కాల్వలోనీ ప్లాస్టిక్, ఇతర…