Browsing: AAP

అధికారంలోకి రాబోతున్నామంటూ ప్రచారం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఐదు సీట్లకు పరిమితం కావలసి రావడంతో ఒక విధంగా గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. అయితే…

బిజెపికి కంచుకోటగా ఒంటి, గత 15 ఏళ్లుగా ఆ పార్టీ ఎన్నికవుతూ వస్తున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మొదటిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది.…

గుజరాత్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ జర్నలిస్ట్‌, టివి యాంకర్‌ ఇసుదాన్‌ గాధ్వీ (40) పేరును ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. గుజరాత్‌ సిఎం అభ్యర్థి…

ఆత్మనిర్భర్ ఢిల్లీని బీజేపీ కోరుకుంటోందని, అడ్వర్‌టైజ్‌మెంట్లతో అభివృద్ధి సాధ్యమనే అభిప్రాయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్…

ఢిల్లీలో బౌద్ధ మత కార్యక్రమంలో మతమార్పిడి ప్రమాణం వంటి విషయాలు వివాదానికి కారణమయ్యాయి. ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ ఆదివారం అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గం నుండి…

దేశంలో మహిళలపై గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధులైనప్పటికీ మహిళలు ఈ హింసను ఎదుర్కోవలసి వస్తున్నది. తాజాగా ఒక ఎమ్మెల్యేపై భర్త చేయిచేసుకున్న ఘటన పంజాబ్‌లో…

ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలు బద్ధలయ్యాయి. ఆజంఖాన్‌ అడ్డాలో కమలం వికసించింది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ నెల 23న జరిగిన…

బిజెపి అభ్యర్ధికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికలలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలు మాజీ ఉప ప్రధాని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.…

అవినీతి ఆరోపణలపై తన మంత్రివర్గ సహచరుని  పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్  తొలగించడమే కాకుండా, ఆ తర్వాత కొద్దిసేపటికే అతనిని అరెస్ట్ కూడా చేశారు. స్వతంత్ర భారత దేశంలో గతంలో…

పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసినా, నాటకీయ పరిణామాలతో తిరిగి శుక్రవారం ఇంటికి చేరుకున్న బిజెపి యువమోర్చా జాతీయ కార్యదర్శి    తజిందర్ పాల్ సింగ్‌పై మోహాలీ కోర్టు శనివారం తాజా అరెస్ట్‌ వారెంట్‌ జారీ…