Browsing: Ayodhya Ram Mandir

ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలోని రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో విధి నిర్వహణలో ఉన్న ఒక ప్రొవిన్షియల్ ఆర్డ్ కానిస్టేబులరీ (పిఎసి) కమాండో తన గన్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాథ్తు…

రామజన్మభూమిలో భవ్యమైన మందిరంలో జనవరి 22న ప్రాణప్రతిష్ట జరిగినప్పటి నుంచి పెద్ద ఎత్తున అయోధ్యకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం దర్శన సమయాన్ని…

అయోధ్యలో రామ మందిరం విగ్రహం ప్రాణప్రతిష్ఠ రోజు జనవరి 22 నుంచి కొత్త కాల చక్రం మొదలైందని తాను చెప్పినట్లు ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు.…

అయోధ్యలోని రామమందిరాన్ని ఉత్తర్ ప్రదేశ్‌‌కు చెందిన 325 మందికిపైగా ఎమ్మెల్యేలు ఆదివారం దర్శించుకుని, పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక విమానంలో ఆయన క్యాబినెట్ మంత్రులతో…

అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తుండడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల అనుస్థానం నిష్ఠగా కఠిన దీక్ష…

జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో.. రామ్​ లల్లా విగ్రహాన్ని బుధవారం అర్ధరాత్రి గర్భగుడిలోకి తరలించిన…

అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జోరందుకున్నాయి. రామ్‌లల్లా విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. పూలతో అలంకరించిన పల్లకిలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా రాములవారి విగ్రహం అయోధ్య…

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆహ్వాన పత్రిక అందింది. ఈ నెల 22 వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో…

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఈ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురు చూస్తోంది.ఈ ప్రాణప్రతిష్ఠకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున ప్రధాని నరేంద్ర మోదీ…

కోట్లాది మంది భారతీయుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన…