మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి చుక్కెదురవుతున్నది. మూడు రోజులపాటు…
Browsing: CBI
రెండు ఫైళ్లకు ఆమోదముద్ర వేసేందుకు తనకు రూ. 300కోట్ల ముడుపులు ఆశ చూపారంటూ ఆరోపణలు చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను ప్రశ్నించేందుకు శుక్రవారం…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని…
తన హయాంలో రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి రూ. 300 కోట్ల లంచం ఇవ్వజూపారని చేసిన ఆరోపణలపై ప్రశ్నించేందుకు సిబిఐ జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్ను…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో ఇరుపక్షాల…
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.…
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ అధికారులు ఆదివారం తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. కేంద్ర దర్యాప్తు…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ మరింత దూకుడు పెంచింది. వైఎస్ వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్…
దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సమన్లను సీబీఐ జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ…
రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఇడిలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ 14 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు బుధవారం…