Browsing: Chhattisghar

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటు పలు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి…

దండకారణ్యం మరోసారి తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్ట్‌లకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్ట్‌లు మృతిచెందినట్టు…

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఏడుగురు నక్సలైట్లు మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గోబెల్ గ్రామ సమీపంలోని ఒర్చా అటవీ ప్రాంతంలో ఈ…

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరగడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. పోలీసులు, భద్రతా బలగాలు కలిసి మొత్తం 800 మంది చేపట్టిన…

సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, భద్రతా సిబ్బందితో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు…

ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్ట్‌లతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సుక్మా-బీజాపూర్…

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో శనివారం 20 మంది నక్సలైట్లు అధికారుల ముందు లొంగిపొయ్యారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు తెలియజేశారు. సరెండర్ అయిన మావోలలో ఐదుగురు మహిళలు ఉన్నారు. …

గోదావరి- కావేరి నదుల అనుసంధానంకు తుది ముసాయిదాను సిద్ధం చేసిన కేంద్రం ఈ విషయమై వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలనే భాగస్వామ్య రాష్ట్రాల ప్రతినిధులతో కీలక సమావేశం…

మిజోరంలో మంగళవారం అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 77.04 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఛత్తీస్‌గఢ్‌లో 70.87 శాతం పోలింగ్ రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. మిజోరంలో సింగిల్…

చత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో బుధవారం 11 మంది పోలీసులు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా…