దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 215 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర…
Browsing: Covid 19
కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ఆ మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 11,773 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాజధాని బీజింగ్లో అదే…
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రుణ సంక్షోభాలు మరింత తీవ్రం కావచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. నిపుణులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యుఎన్డిపి)…
కరోనా మహమ్మారి మనకు నేర్పిన అతిపెద్ద పాఠం పర్యావరణ మార్పు గురించేనని, ఇది పర్యావరణానికి నష్టం కలిగించకుండా మానవులు వ్యవహరించే విధానంపై ఆధారపడి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య…
వచ్చే ఏడాదిలో మొత్తం ప్రపంచం ఆర్థిక మాంద్యం ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ”పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ…
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో విమానయానం మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. దీంతో కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసిఎ) కీలక నిర్ణయం తీసుకుంది.…
దాదాపు ప్రతి 150 మందిలో ఒకరు అంటే ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మంది ప్రజలు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) అంచనా…
ఈనెల 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సిఒ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. వివిధ దేశాలకు చెందిన 15 మంది…
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.8గా నమోదైందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 46 మంది చనిపోయారని వెల్లడించారు. సిచువాన్…
కరోనా నేపథ్యంలో ఏపీ ఈఏపీ సెట్ అర్హత పరీక్ష కనీస మార్కుల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సడలింపునిచ్చింది. ఈ మేరకు నోటీసు జారీ చేసింది. ఇంజినీరింగ్, ఫార్మా డీ…