Browsing: Covid 19

130 కోట్లకు మించిన జనాభాకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేలో ప్రయాణీకుల రవాణాలో సీట్లు మరియు బెర్త్‌లకు చాలా ఎక్కువ గిరాకీ ఉంది. భారతీయ రైల్వేలు సామర్థ్యం పెంచినప్పటికీ…

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో హాస్పిటల్‌లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు మంగళవారం తెలిపారు. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. పాజిటివ్…

కరోనాను అడ్డుకునే నాసల్‌ వ్యాక్సిన్‌ ‘బీబీవీ154’ మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు భారత్‌ బయోటెక్‌ సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ అధికారిక ట్విటర్‌…

‘‘2047 నాటికి భారత్ కు స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తవుతుంది. అప్పటిలోగా మన స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసుకునే లక్ష్యంతో ముందుకు కదలాలి’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

ఢిల్లీలోని కరోనా రోగుల నమూనాల్లోని మెజారిటీ నమూనాల్లో ఒమిక్రాన్ కొత్త ఉప వేరియంట్ బీఎ 2.75 బయటపడినట్టు లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. ఈ నమూనాలను జీనోమ్…

వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని, ఈ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంకు అధ్యక్షత వహిస్తూ అన్ని రాష్ట్రాలు పంటల…

మరోసారి దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో కేసుల నమోదు ఎక్కువగా ఉంది. ఈ ఏడు రాష్ట్రాల్లో వారాంత…

అర్హులైన ఉద్యోగాలు, వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ ప్రికాషన్ డోసులు సమకూర్చేందుకు వీలుగా అన్ని ఉద్యోగ ప్రదేశాలలో కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాలను నిర్వహించాలని కేంద్రం అన్ని శాఖలను…

కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని సాధారణ ప్రజలు, వ్యాపార-వాణిజ్య వర్గాలపైననే కాకుండా రాజకీయ పార్టీల ఆదాయవనరులపై సైతం పడింది. వివిధ రాజకీయ పార్టీలకు 2020-21లో అందిన విరాళాల గణాంకాలతో…

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కరోనాతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో గురువారం ఉదయం చేరారు. కరోనా సంబంధిత లక్షణాలపై పరీక్షల కోసమే ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు…