Browsing: DR K Lakshman

ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న పరిస్థితులు త్వరలో తెలంగాణలో కనిపించవచ్చని రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ జోస్యం చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం…

లోక్‌సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ అభివృద్ధి చెందుతున్న భారత్ కు చిహ్నం అని బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డా.…

కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి, దోపిడీకి గ్యారంటీ అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కే. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి…

బీజేపీ బీసీ సీఎం ప్రకటన సువర్ణావకాశమని, దానిని తెలంగాణ ప్రజలు  జారవిడుచుకోవద్దని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, ఓబిసి మోర్చా అధ్యక్షుడు  కె.లక్ష్మణ్ పిలుపిచ్చారు. బీసీ నేతను…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలంగా ఉంది కాబట్టి అన్ని పార్టీలూ కలిసి తమపై విమర్శలు చేస్తున్నాయని ఆ పార్టీ ఓబీసీ మోర్చా…

దేశంలో మహిళలకు రాజ్యాధికారంలో పెద్దపీట వేసి మహిళలను గౌరవించాలని ఒక ఆలోచనతో బీజేపీ ముందుకు సాగుతుందని ఆ పార్టీ జాతీయ ఓబిసి అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్…

బీఅరెస్ అవినీతి పాలనకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చరమగీతం పాడుతారని బిజెపి ఎంపీ, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ స్పష్టం చేశారు.…

తమిళనాడు మంత్రి ఉదయనిధి సనాతన ధర్మంపై విద్వేష పూరితంగా, అవమానకరంగా మాట్లాడటం పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం…

తెలంగాణ మంత్రి కే.టీ. రామారావు (కేటీఆర్) బస్సు యాత్రకు బదులు మోకాలి యాత్ర చేసినా ప్రజలు నమ్మరని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, ఎంపీ డా. కే.…

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మరుగునపడిన స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు పెట్టడమే కాక వారి కుటుంబాలకూ న్యాయం చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.…