తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్ని కుంభకోణాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హస్తం ఉన్నదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బీజేపీ…
Browsing: KCR
కారు బేకారు అయిపోయింది.. చేయి ప్రజలకు చెయ్యిచ్చిందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని విమర్శించారు. కుటుంబ…
బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు. కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి దీమా పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తామని…
తెలంగాణలో ఎలాగైనా ఈసారి బీఆర్ఎస్ను బొంద పెట్టాలని ఆదిలాబాద్ జనగర్జన సభలో పిలుపునిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను ఈసారి ఎన్నికల్లో…
తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటిరోజే రాష్ట్రంలో మొదటిసారిగా ఆదిలాబాద్ లో…
తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. తెలంగాణలో రూ.8,021 కోట్ల విలువైన పనుల ప్రాజెక్టులను ప్రధాని నిజామాబాద్ నుండి…
తెలంగాణాలో రైతుల పేరుతో దోపిడీ జరుగుతోందని, కాలువలు, ప్రోజెక్టుల పేరుతో విడుదల అవుతున్నా ఎక్కడా పనులు జరగడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు…
తెలంగాణ గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలుగా రాష్త్ర మంత్రివర్గం సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్…
రిజర్వాయర్లు పూర్తికాకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించడం ఏంటని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ ఆరోపించారు.…
నిరుద్యోగ యువతను కెసిఆర్ ప్రభుత్వ మోసం చేసిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసిఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి…