Browsing: Lok Sabha

ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం సమాచార బిల్లు, 2023ని గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. వాయిస్‌ ఓటింగ్‌ ద్వారా బిల్లుని ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ అనుమతించింది. ” ది…

లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల ధోరణిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సభామర్యాదలను తగు విధంగా పాటించే వరకూ తాను సభకు…

మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించింది. వ్యూహాత్మకంగా ఈశాన్య రాష్ట్ర ఎంపీ…

తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్రం పార్లమెంటులో ప్రకటన చేసింది. 2022 అక్టోబరు నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ.4,33,817.6 కోట్లు అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.…

కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్ సభ్యులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్ సభలో విరుచుకుపడ్డారు. తమపై విమర్శలు…

ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వల్ల ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని, ఎన్నికల వల్ల ఇది సాధ్యం కాలేదని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. లోక్…

రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ ఇప్పటికిప్పుడు రాయితీలు సాధ్యం కాదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రైళ్లలో సీనియర్ సిటిజన్లకు టిక్కెట్ల రాయితీని…

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ సెక్టార్‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ గురించి ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు లోక్‌స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు. ఆ ఘ‌ర్ష‌ణ‌లో…

తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయంపై స్పందిస్తూ సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై…

పర్యాటకుల భద్రత, రక్షణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. అయితే, పర్యాటకులకు కల్పించాల్సిన భద్రతపై పర్యాటక మంత్రిత్వ శాఖకు పూర్తి అవగాహన ఉంది. పర్యాటకులకు సురక్షితమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుందని పర్యాటక శాఖ మంత్రి…