Browsing: M Venkaiah Naidu

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు ప్రతి నెల రూ.25వేలు పింఛన్‌ అందించాలని…

ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. అనంతరం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.…

తాను అనుసరించే విధానాల కారణంగా ఏర్పడిన అపోహలను తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ తరచు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను కలుస్తుండాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం…

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారంనాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌కు నాలుగు రోజుల ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటం విశేషం. వరుసగా ఏడోసారి పార్లమెంట్‌ సమావేశాలు…

రాజ్యసభ చైర్మన్ గా సభ నిర్వహణలో తనదైన ముద్రవేసిన ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు  ఈ నెల 10న వెంకయ్య పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో…

భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ముందుగా దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యతనివ్వాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విదేశాల్లో పర్యటించటం కంటే ముందు మన దేశంలో ఉన్న అందమైన,…

సంస్కృత భాషను ప్రతి ఒక్కరికీ చేరవేయడాన్ని ప్రజాఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపిచ్చారు. శనివారం బెంగళూరులోని కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవంలో ముఖ్య…

భారతదేశంలో సంపూర్ణ ప్రజాస్వామ్యం, పూర్తి భావప్రకటన స్వేచ్ఛ ఉన్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దీనివల్ల ఒక్కోసారి కొన్ని ఇబ్బందికర వ్యాఖ్యలూ వినిపిస్తుంటాయనితెలిపా రు. ఖతర్‌లో…

సెనెగల్ సర్వతోముఖాభివృద్ధిలో భారతదేశం మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా సెనెగల్ రాజధాని డకార్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు…

ఆఫ్రికాఖండ సర్వతోముఖాభివృద్ధిని భారతదేశం ఆకాంక్షిస్తోందని  ఉపరాష్ట్రపతి   ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు.  ఆఫ్రికాతో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారతదేశం ప్రయత్నిస్తోందని చెబుతూ ఆఫ్రికాలో వైద్య రంగంతో పాటు…