ఒకప్పుడు గూగుల్ మూడోకంటికి కూడా అందని విధంగా.. నక్సల్స్కు కంచుకోటగా ఉన్న అబూజ్మడ్లో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో జయశంకర్-భూపాలపల్లి…
Browsing: Maoists
ఛత్తీస్గఢ్- తెలంగాణ సరిహద్దులో శుక్రవారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోలు మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో మూడు తుపాకులు సహా…
ఛత్తీస్గడ్లో మావోయిస్ట్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సుక్మా-బీజాపూర్…
మూడు రాష్ట్రాల పోలీసులకు కొరకరాని కొయ్యగా మారి సవాల్ విసురుతున్న మడావి హిడ్మా అలియాస్ చైతు మధ్యప్రదేశ్లో జరిగిన ఎన్ కౌంటర్లో హతమయ్యాడు. అయితే, పోలీసులు కాల్పుల్లో…
ఛత్తీస్గఢ్లోని సుక్మాలో శనివారం 20 మంది నక్సలైట్లు అధికారుల ముందు లొంగిపొయ్యారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు తెలియజేశారు. సరెండర్ అయిన మావోలలో ఐదుగురు మహిళలు ఉన్నారు. …
మావోయిస్టు అగ్రనేత ఆర్కె భార్య శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. గుంటూరులో ఉంటున్న శిరీష…
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.…
ఝార్ఖండ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛాత్రా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు మావోయిస్టులపై రూ.25 లక్షల చొప్పున రివార్డు…
దేశంలో వివిధ ప్రాంతాలలో మావోయిస్టుల ఉనికిని దెబ్బతీయడంలో విశేషంగా విజయాలు సాధిస్తున్నకేంద్ర భద్రతా బలగాలను దెబ్బతీసేందుకు మావోస్టులు తాజాగా సమకూర్చుకున్న మారణాయుధం ‘దేశీ’ వారిలో ఖంగారు పుట్టిస్తున్నది. ఈ ఆయుధం పేరు…
పార్టీ అగ్రనేతలు వరుసగా సమస్యలతో మృతి చెందడంతో, లొంగి పోవడమో, భద్రతా దళాల కాల్పులలో మరణించడమో, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడంతో జరగడంతో కొద్దీ కాలంగా తెలుగు జిల్లాలో మావోయిస్టు కార్యక్రమాలు…