Browsing: Narendra Modi

2024 ఎన్నికలు తరుముకు వస్తున్నాయని, అంతా ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్టీ నాయకులకు సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాలను…

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియోలింక్‌ ద్వారా…

ఈ నెల 15న సికింద్రాబాద్‌–విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి దీన్ని ప్రారంభించనున్నారు.…

అధికారం కోసం బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మద్దతుదారులు ఆదివారం ఏకంగా దేశ రాజధానిలోని కీలక ప్రభుత్వ భవనాలను ఆక్రమించి, విధ్వంసంకు దిగడం కలకలం రేపుతోంది.…

ప్రధాని నరేంద్ర మోదీ జనవరి మూడో వారంలో సికింద్రాబాద్-విజయవాడ మధ్య ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’కు జెండా ఊపి ఆరంభించనున్నారు. జనవరి19-20 మధ్య ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే…

పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ (88) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. అదివారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి…

2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్ గా భావించే విధంగా 2023లో కొన్ని కీలక రాష్ట్రాలతో పాటు తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో…

అమృత కాలం తాలూకు రాబోయే 25 సంవత్సరాల యాత్రలో వాటర్ విజన్ @ 2047 అనేది ఒక ముఖ్యమైనటువంటి పార్శ్వంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…

పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించిన కేంద్రం.. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ‘నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌’ కోసం రూ. 19,744 కోట్లు…

ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే తల్లి హీరాబెన్‌ మృతితో ఆయన వర్చువల్‌గా పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్‌…