Browsing: NEP

మాతృ భాషలోనే విద్యార్థులకు ప్రాధమిక విద్యను అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్థానిక భాషల్లో చదువు చెప్పాలని, గ్రామాల్లో ప్రతిభావంతులైన యువకులు టీచర్లుగా మారేందుకు…

ఉపాధ్యాయ విద్యలో సంస్కరణలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం డిగ్రీతో పాటే బీఈడీ చదువుకునేలా సరికొత్త ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం…

భారత రాజ్యాంగమే మనకు అన్నివేళలా మార్గదర్శి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి బుధవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.…

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ఈ రోజు దేశంలోనే మొట్ట మొదటి హిందీ ఎంబిబిఎస్ కోర్సును ప్రారంభించారు. అజాదికా…

బ్రిటిష్‌ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆ విధానంలోని చాలా…

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన సందర్భంగా శనివారం పలువురు నేతలతో సమాలోచనలు ప్రారంభించారు. తొలుత సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో తుగ్లక్‌…

సమాజంలో అణగారిన వర్గాలకు, నిరుపేదలకు విద్యను చేరువ చేసేందుకు, మెరుగైన విద్యను అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో విద్యార్ధులు సైతం భాగస్వాములు కావాలని గౌరవ ఉపరాష్ట్రపతి   ముప్పవరపు వెంకయ్యనాయడు పిలుపిచ్చారు. …

విద్యతోపాటు ఉన్నతవిలువలను ఒంటబట్టించుకున్నప్పుడే విద్యార్థులు వారి జీవితాల్లో విజయాలు సాధింగలరని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. వీటితోపాటు క్రమశిక్షణ, చిత్తశుద్ధి, నైతికత, దేశభక్తి…