తెలంగాణాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కల్లాల్లో ఉన్న…
Browsing: paddy procurement
‘‘యాసంగిలో నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా జాప్యం చేసి రైతులను నిండా ముంచారు. రైతులు పండించిన పంటలో 60 శాతం వడ్లను అడ్డికి పావుశేరు చొప్పున…
ఐటీవల తెలంగాణలోని 40 రైస్ మిల్లుల్లో ఎఫ్సీఐ అధికారులు తనిఖీలు చేస్తే 4,53,896 ధాన్యం సంచులు మాయమైనట్టు తేలిందని కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి వెల్లడించారు. ఆ…
కేంద్రంలో పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని మండి పడుతూ తెలంగాణాలో ప్రతి గింజను తామే కొటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం…
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించే విషయంలో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ అంశాన్ని…
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి హింస, ఘర్షణలు చెలరేగేలా రెచ్చగొట్టడం సీఎం కేసీఆర్కు తగదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హెచ్చరించారు. ‘బీజేపీ నేతలను ఉరికించండి.. కేంద్రంపై…
తెలంగాణలో శాంతిభద్రతల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమని కేసీఆర్ గుర్తుంచుకోవాలని…