Browsing: Pushkar Singh Dhami

దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సరికొత్త చరిత్రను లిఖించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఇటీవలె ఉమ్మడి పౌరస్మృతికి…

ఉత్తరాఖండ్‌లో త్వరలో ఉమ్మడి పౌర స్మృతి అమలవుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ థామి వెల్లడించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశ…

ఉత్తరాఖండ్​లోని జోషిమఠ్ పట్టణంలో నేల కుంగిపోయి, ఇండ్లకు బీటలు రావడానికి అక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) చేపట్టిన ప్రాజెక్టే కారణం అనే ఆరోపణలు తీవ్రంగా తలెత్తుతున్నాయి.…

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము తిరిగి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరసృతి చట్టం తీసుకు రాగలమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రకటించడంతో ఈ విషయమై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమైనది. …

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన సొంత పార్టీ వారిపైనే పోరాడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజెపి నేత పుష్కర్‌ సింగ్‌ ధామి ఎద్దేవా చేశారు. కొండ…